Wednesday, February 11, 2009

శశిరేఖా-పరిణయం 2~~2008



సంగీతం::విద్యాసాగర్
రచన::సిరివెన్నెల
గానం::సైధవి

అందరూ నడిచే దారైనా అడవిలా మారిందనుకోనా
నేస్తమై వచ్చే నీడైన నిందలేస్తుందే నాపైన
అందరూ నడిచే దారైనా అడవిలా మారిందనుకోనా
నేస్తమై వచ్చే నీడైన నిందలేస్తుందే నాపైన
కంటపడని శత్రువులా..సొంతమనసు ఎందుకిలా
కంటపడని శత్రువులా..సొంతమనసు ఎందుకిలా
కచ్చగడుతూ..రెచ్చగోడుతూ..
ఇంత వేదించే గాయం...ఏమిటో..
ఏ..మో..తెంచుకోలేని అనుమానం తెలుసేమో...
బైట పడలేని అభిమానం....


ఏదో..వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పలేనంది ఈవైనం
కలత పడుతుంది లోలోన..కసురుకొంటుంది నాపైన
తన గుబులు నేనూ..నా దిగులు తానూ
కొంచమైనా పంచుకొంటే..తీరిపోతుందేమో భారం
ఎదో..ఎదో..ఏదో..ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పలేనంది ఈ వైనం

No comments: